Saturday, December 20, 2008

మూగ మనసులు

మానూ మాకును కాను ...
గానం : సుశీల
సంగీతం : K.V.మహదేవన్
రచన : ఆత్రేయ


పల్లవి : మానూ మాకును కాను రాయీ రప్పను కానే కానూ
మామూలు మనిషిని నే నేను నీ మనిషిని నేను - 2

చరణం : నాకూ ఒక మనసున్నదీ నలుగురిలా అసున్నదీ
కలలు కనే కళున్నాయీ అవి కలత పడితే నీళ్ళున్నాయీ

మానూ మాకును కాను రాయీ రప్పను కానే కానూ
మామూలు మనిషిని నే నేను నీ మనిషిని నేను

చరణం : ప్రమిదను తెచ్చీ వొత్తిని వేసీ
చమురును పోసీ భ్రమ చూపేవా
ఎంత చేసీ వెలిగించెందూకూ యెనక మూందూలాడేవ

మానూ మాకును కాను రాయీ రప్పను కానే కానూ
మామూలు మనిషిని నే నేను నీ మనిషిని నేను - 2

మానూ మాకును కాను రాయీ రప్పను కానే కానూ
మామూలు మనిషిని నే నేను నీ మనిషిని నేను - 2

No comments: