ఎంతసేపైన...
గానం : చిత్ర
పల్లవి :ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడు ఏవిటో
ఎంతసేపైన
పాపర పా పా....పాపర పా పా....
చరణం :ఎన్ని కళ్ళో కమ్ముకుంటున్నా హా అతనినేగా నమ్ముకుంటున్నా
వెక్కిరించే వేయిమందున్నా హా హ ఒక్కదాన్నే వేగి పోతున్నా
ఎన్నాళ్ళు ఈ యాతనా ఇట్టగె ఎదురీదనా
ఎన్నాళ్ళు ఈ యాతనా ఇట్టగె ఎదురీదనా
ఏలుకోడేవె నా రాజు చప్పునా హ హా
ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడు ఏవిటో
చరణం :హా తోడులేని ఆడవాళ్ళంటే లా..ల..లా కోడేగాళ్ళ చూడలేరంటా
తోడేళ్ళే తరుముతు ఉంటే తప్పు కోను త్రోవలేకుందే లా.ల..ల
ఓ ఊరంత ఉబలాటమూ నా వెంటనే ఉన్నదే
ఓ ఊరంత ఉబలాటమూ నా వెంటనే ఉన్నదే
ఏవిలాభం గాలిలో చెప్పుకుంటే
ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడు ఏవిటో
Showing posts with label అంతం. Show all posts
Showing posts with label అంతం. Show all posts
Wednesday, April 23, 2008
అంతం
నీ నవ్వు చెప్పింది నాతో ...
గానం : S.P.బాలసుబ్రమణ్యం
రచన : సీతారామశాస్త్రి
పల్లవి :నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ లోటేమిటో
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ లోటేమిటో
చరణం :నాకై చాచిన నీ చేతిలో
చదివాను నా నిన్న నీ
నాకై చాచిన నీ చేతిలో
చదివాను నా నిన్న నీ
నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపు నీ
పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అనీ
ఏ తోడుకీ నోచుకోనినడకెంత అలుపో అనీ
చరణం :నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించనీ
నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించనీ నడి రేయి కరిగించనీ
నా పెదవిలో నువ్విలాగె చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ
చరణం : యెనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
యేనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువు మనసు చెరి సగమని పంచాలి అనిపించునో
సరిగా అదే సుభముహూర్తం సంపూర్ణ మయ్యేందుకు
మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు
ఊ లాల లాల...
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ లోటేమిటో
గానం : S.P.బాలసుబ్రమణ్యం
రచన : సీతారామశాస్త్రి
పల్లవి :నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ లోటేమిటో
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ లోటేమిటో
చరణం :నాకై చాచిన నీ చేతిలో
చదివాను నా నిన్న నీ
నాకై చాచిన నీ చేతిలో
చదివాను నా నిన్న నీ
నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపు నీ
పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అనీ
ఏ తోడుకీ నోచుకోనినడకెంత అలుపో అనీ
చరణం :నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించనీ
నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించనీ నడి రేయి కరిగించనీ
నా పెదవిలో నువ్విలాగె చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ
చరణం : యెనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
యేనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువు మనసు చెరి సగమని పంచాలి అనిపించునో
సరిగా అదే సుభముహూర్తం సంపూర్ణ మయ్యేందుకు
మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు
ఊ లాల లాల...
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ లోటేమిటో
Subscribe to:
Posts (Atom)