Wednesday, April 9, 2008

శంకరాభరణం

రాగం తానం పల్లవి...
రచన : మైసూరు వేదవాచారి
సంగీతం : K.V.మహదేవన్
గానం :S.P. బాలసుబ్రమణ్యం,వాణీ జయరాం

పల్లవి : రాగం తానం పల్లవి - 2
నా మదిలోనె కదలాడి కదతేరమన్నవి - 2

రాగం తానం పల్లవి - 2
నాద వర్తులై వేద మూర్తులై - 2
రాగ కీర్తులై త్రిమూర్తులై
రాగం తానం పల్లవి

చరణం : క్రిష్ణా తరంగాల సారంగ రాగాలు
క్రిష్ణలీలా తరింగిణీ భక్తి గీతాలు
క్రిష్ణా తరంగాల సారంగ రాగాలు
క్రిష్ణలీలా తరింగిణీ భక్తి గీతాలు
సశ్యకేదారాల స్వరస గాంధారాలు - 2
సరసహృదయ క్షేత్ర విమల గాంధర్వాలు - 2
క్షీర సాగర శయన దేవ గాంధారిలొ ఆ - 2
నీ పద కీర్తన సేయగ ప మా ప ద ని

రాగం తానం పల్లవి

చరణం : శృతి లయలె జననీ జనకులుకాగ
భావాల రాగాల తాళాల తేలి - 2
శ్రీ చరణ మందార మధుపమునై వ్రాలి - 2
నిర్మల నిర్వాణ మధుధారలె బ్రోలి - 2
భరతాభి నయవెద ఆ......
భరతాభి నయవేద వ్రత దీక్షబూని
కైలాస సదన కాంభోజి రాగాన - 2
నీ పద నర్తన సేయగ ప దా ని


రాగం తానం పల్లవి...
నా మదిలోనె కదలాడి కదతేరమన్నవి
రాగం తానం పల్లవి...

No comments: